Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుల పాదయాత్రకు పూలవర్షం కురుస్తోంది.. దేవినేని ఉమ

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (15:48 IST)
రాజధాని అమరావతి కోసం న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మహాపాదయాత్రను చేపట్టిన రైతులపై రాళ్ల వర్షం కురుస్తాయని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు తీవ్రస్థాయిలో స్పందించారు. సీఎం జగన్ కుట్రలు పారలేదన్నారు. రైతుల పాదయాత్రపై రాళ్ల వర్షం కురవడం లేదని, పూల వర్షం కురుస్తుందన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ, అమరావతి రాజధానిగా ఉండాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నాని అన్నారు. అందుకే రైతులు చేపట్టిన పాదయాత్రపై వారు పూలవర్షం కురిపిస్తూ ఘనంగా స్వాగతిస్తున్నారన్నారు. 
 
రాజధాని అమరావతి కోసం ఇప్పటికే 250 మంది రైతులు బలిదానం చేశారన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం రాజధాని విషయంలో అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందని దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments