ఒక ముఖ్యమంత్రి అధికారి, సెక్రటరీని చెప్పన్నా.. చెప్పన్నా అంటే ఏందయ్యా చెప్పేది?

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (13:36 IST)
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మాటల తూటాలు ఎక్కుపెట్టారు. టీడీపీ ప్రభుత్వ హాయంలో అవినీతి జరిగిందంటూ జగన్ ప్రచారం చేశారనీ, కానీ ముఖ్యమంత్రి హోదాలో వాస్తవాలు తెలుసుకుని అవాక్కయ్యారన్నారు. 
 
అందుకే అధికారులను, సెక్రటరీలను చెప్పన్నా.. చెప్పన్నా అంటూ పదేపదే అడుగుతున్నారన్నారు. నిజానికి ఏదైనా ఉంటే కదా చెప్పడానికి అంటూ దేవినేని అన్నారు. పైగా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి చోటుచేసుకోలేదని దేవనేని స్పష్టం చేశారు. 
 
పైగా, పోలవరం నిర్మాణం పనులు పూర్తికాలేదని గగ్గోలు పెట్టిన జగన్ మోహన్ రెడ్డి... ఇటీవల పోలవరం సందర్శన సమయంలో 70 శాతం మేరకు పనులు పూర్తయివుండటాన్ని చూసి అవాక్కయ్యారన్నారు.
 
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కేవలం కాలువల్లో మట్టిని తీసి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. ఈ విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే రాజశేఖర్ రెడ్డి ఆత్మ(కేవీపీ రామచంద్రరావు)ను అడగాలనీ, ఆయన ఢిల్లీలో ఉంటాడని దేవినేని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమించి మోసం చేసేవాళ్ళకు పుట్టగతులుండవ్ : నటి ఇంద్రజ శాపనార్థాలు

అఖండ-2 కష్టాలు ఇంకా తీరలేదు.. త్వరలో కొత్త రిలీజ్ తేదీ

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments