Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jagan seat in AP Assembly: యూపీ చట్టాలు ఏపీలో అమలు చేస్తే బాగుంటుంది..

సెల్వి
సోమవారం, 3 మార్చి 2025 (16:45 IST)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాసనసభ సభ్యుల (ఎమ్మెల్యేలు) సీట్ల కేటాయింపును డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణ రాజు ప్రకటించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు ట్రెజరీ బెంచ్ ముందు వరుసలో సీట్లు కేటాయించబడ్డాయి. వారి తర్వాత, చీఫ్ విప్, విప్‌లకు, ఆపై సీనియారిటీ ఆధారంగా ఇతర ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించబడ్డాయి.
 
ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుకు సీటు నంబర్ 1 కేటాయించగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు సీటు నంబర్ 39 కేటాయించినట్లు డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణ రాజు తెలిపారు. వైకాపా చీఫ్ జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష బెంచ్‌లో ముందు వరుస సీటు ఇచ్చారు.
 
ఇకపోతే.. మాదకద్రవ్యాలు అనేది అతి పెద్ద సమస్యగా మారిందని.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ చెప్పిన విధంగా ఈ మాదకద్రవ్యాల విషయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసే అవకాశాలపై అధ్యయనం చేస్తే బాగుంటుంది అని, తద్వారా రాబోయే కొన్ని తారలను కాపాడుకోవచ్చునని రాష్ట్ర హోం శాఖా మంత్రి వంగలపూడి అనితకు రఘురామ కృష్ణం రాజు సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments