Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి షాకిచ్చిన కేంద్రం : గణతంత్ర వేడుకల్లో ఏపీ శకటానికి నో ప్లేస్

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (17:02 IST)
దేశగణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ప్రతి యేడాది దేశ రాజధాని ఢిల్లీలో రక్షణ శాఖ పేరెడ్ నిర్వహిస్తుంది. ఇందులో అన్ని రాష్ట్రాలకు చెందిన శకటాలు ప్రదర్శనగా వెళతాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పాల్గొన్న శకటం ప్రతి యేడాది మన్నలు అందుకుంది. కానీ, ఈ నెల 26వ తేదీన జరుగనున్న వేడుకలకు మాత్రం ఏపీ శకటానికి చోటుదక్కలేదు.
 
నిజానికి ప్రతి యేటా ఈ వేడుకల కోసం ఆయా రాష్ట్రాలు ఎలాంటి నమూనాలు పంపుతున్నాయన్న దానిపై ముందుగానే రక్షణ శాఖకు వివరాలు తెలియజేయాల్సి ఉంది. ఆర్మీ అధికారులు డిజైన్‌ను ఆమోదించిన తర్వాత శకటాన్ని సిద్ధం చేసి పంపిస్తారు. నిపుణుల కమిటి తుది పరిశీలన తర్వాత అంతా బాగుంది అనుకుంటే వాటికి పేరేడ్‌లో అవకాశం కల్పించేది లేదనిదీ స్పష్టంచేస్తారు. 
 
కానీ, ఏపీకి సంబంధించిన శకటం డిజైన్‌ ఈ దఫా కూడా అందరి మన్నలు అందుకుంది. కానీ, చోటు దక్కలేదు. ఇది ఏపీ సర్కారును షాక్‌కు గురిచేసింది. ఆఖరు నిమిషంలో ఎందుకిలా జరిగిందో తమకు అర్థం కావడంలేదని ఏపీ భవన్ అధికారులు వాపోతున్నారు. ఏపీ సర్కారు గాంధీ కొండ, పొందూరు ఖద్దరు, పల్లిపాడు సత్యాగ్రహం అంశాలతో డ్రాయింగ్ తీసి పంపించింది. వాటిని త్రీడీ మోడల్‌ను, సంగీతాన్ని కూడా జతచేసింది. అంతా బాగుంది అనుకున్న సమయంలో ఏపీ డిజైన్‌ను రక్షణ శాఖ వర్గాలు ఆమోదించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments