Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైకో వెంకటేశ్వర్లుకు ఉరిశిక్ష : నెల్లూరు కోర్టు తీర్పు

నెల్లూరు జిల్లాలో వరుస హత్యలకు పాల్పడిన సైకో కిల్లర్‌కు జిల్లా కోర్టు కఠినశిక్షను విధించింది. సైకో వెంకటేశ్వర్లుకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ మేరకు గురువారం సంచలనాత్మకమైన తీర్పును వెలువరించి

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (16:56 IST)
నెల్లూరు జిల్లాలో వరుస హత్యలకు పాల్పడిన సైకో కిల్లర్‌కు జిల్లా కోర్టు కఠినశిక్షను విధించింది. సైకో వెంకటేశ్వర్లుకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ మేరకు గురువారం సంచలనాత్మకమైన తీర్పును వెలువరించింది. 
 
2016లో హరినాథపురంలో ఆడిటర్ భార్య ప్రభావతితో పాటు, పూజారి దంపతులను వెంకటేశ్వర్లు సుత్తితో కొట్టి అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెల్సిందే. ఈ కేసు విచారణలో భాగంగా నేరం రుజువు కావడంతో, కోర్టు గురువారం తుది తీర్పును వెలువరించింది. సైకో వెంకటేశ్వర్లుకు ఉరిశిక్షను ఖరారు చేసింది.  

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments