Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీలో బల్లి.. నెట్టింట వీడియో వైరల్.. ఎక్కడ?

సెల్వి
శుక్రవారం, 14 జూన్ 2024 (19:55 IST)
నిన్నటికి నిన్న ఐస్‌క్రీములో బొటన వేలు వున్న ఘటన సంచలనం సృష్టించింది. తాజాగా గుంటూరున బిర్యానీలో బల్లి కనబడిన ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. ఇలాంటి ఘటనలు
Dead Lizard Found in Biryani in Guntur
బయట ఆహారాన్ని తీసుకోవాలంటేనే జంకేలా చేస్తుంది. అసలే ఆహారంలో కల్తీ కారణంగా ఎన్నో షాకింగ్ వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తరుణంలో తాజాగా గుంటూరులో బిర్యానీలో బల్లి పడిన ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. 
 
గుంటూరు - అరండల్ పేటలోని ఓ బిర్యానీ పాయింట్లో ఓ వ్యక్తి పార్సిల్ కట్టించుకొని తీసుకువెళ్లాడు. ఇంటికి వెళ్లి పార్సిల్ విప్పి చూడగా బిర్యానీలో బల్లి ఉండటం చూసి షాక్ అయ్యాడు. వెంటనే వెళ్లి బిర్యానీ పాయింట్ నిర్వాహకులను అడిగితే దురుసుగా మాట్లాడి దుకాణాన్ని మూసి వెళ్లారని బాధితుడు వాపోయాడు.
 
అంతేగాకుండా దుకాణాదారులు దురుసుగా మాట్లాడటంతో ఇక దారి లేక వీడియో తీసి కస్టమర్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా దుకాణాదారుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments