అమ్మ జైలులో.. బిడ్డ గేటు వద్ద.. ఏం తప్పు చేసిందని?

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2023 (16:53 IST)
కర్నూలు పాత నగరానికి చెందిన ఓ మహిళ చోరీ కేసులో పట్టుబడగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. కానీ ఆమె ఏం తప్పు చేసిందో తెలియని ఆమె కుమార్తె జైలు వద్ద నిలిచిపోయింది. అమ్మను చూడాలని, మాట్లాడాలని వెక్కివెక్కి ఏడుస్తున్న ఆ బిడ్డను చూసిన వాళ్లందరి కళ్లలో నీళ్లు తిరిగాయి.  
 
ఆమె చేసిన నేరం గురించి ఆలోచించే వయస్సు కూడా ఆ బాలికకు లేదు. కేవలం అమ్మ దూరమైందన్న ఆవేదన ఆ చిన్నారిని జైలు వరకు వచ్చేలా చేసింది. స్థానికుల విజ్ఞప్తితో జైలు అధికారులు ఆ తల్లిని బయటికి పిలిపించి కుమార్తెను కలిపించారు. కొద్దిసేపు చిన్నారిని లోపలికి తీసుకెళ్లింది. ఆ తర్వాత బంధువుల ద్వారా ఆ బిడ్డను జైలు అధికారులు ఇంటికి పంపించివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments