Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన భర్త మొదటి భార్య నాపై దాడి చేసింది.. దాసరి కోడలు ఫిర్యాదు

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రఖ్యాత దర్శకుడు దివంగత దాసరి నారాయణ రావు కోడలు దాసరి పద్మ పోలీసులను ఆశ్రయించారు. తన భర్త మొదటి భార్య తమ ఇంట్లోకి చొరబడి దాడి చేసిందని అందులో పేర్కొన్నారు.

Webdunia
గురువారం, 13 సెప్టెంబరు 2018 (17:46 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రఖ్యాత దర్శకుడు దివంగత దాసరి నారాయణ రావు కోడలు దాసరి పద్మ పోలీసులను ఆశ్రయించారు. తన భర్త మొదటి భార్య తమ ఇంట్లోకి చొరబడి దాడి చేసిందని అందులో పేర్కొన్నారు. 
 
జూబ్లీహిల్స్‌లోని రోడ్ నం.46లోని ఇంట్లో తాను, తన భర్త దాసరి తారకహరిహర ప్రభుతో కలిసి ఉంటున్నట్టు చెప్పారు. అయితే, ఈనెల 10వ తేదీన రాత్రి 7 గంటలకు తన భర్త మాజీ భార్య సుశీల, మరో మహిళ సంధ్యను వెంటపెట్టుకుని అక్రమంగా తమ ఇంట్లోకి ప్రవేశించిందన్నారు. 
 
ఆ రోజు రాత్రి సుశీల, సంధ్య ఇద్దరూ తమ ఇంట్లోనే ఉన్నారనీ, తనపై దాడి కూడా చేశారని వెల్లడించారు. ఈ సమయంలో తన భర్త ఇంట్లో లేడని దాసరి పద్మ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దాసరి సుశీలపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

ప్రముఖ నటి రజిత కి మాతృవియోగం

అగ్రనటులతో టీవీ షోలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారా?

హరిహర వీరమల్లు విడుదలకు సిధ్ధమవుతోంది - డబ్బింగ్ షురూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments