Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంచుకొస్తున్న మోచా తుఫాను.. ఆ రాష్ట్రాలకు అలెర్ట్

Webdunia
గురువారం, 4 మే 2023 (11:18 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తుఫాను గండం పొంచివుంది. దీంతో వచ్చే ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు మీదుగా ద్రోణి ఏర్పడివుందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
ఈ నెల ఆరో తేదీన బంగాళాఖాతం ఆగ్నేయ దిశగలో తుఫాను ఏర్పడుతుందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీనికి మోచాగా నామకరణం చేశారు. ఈ తుఫాను ఎనిమిదో తేదీ నాటికి బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. దీని ప్రభావం కారణంగా ఒడిశా, ఏపీపై తీవ్ర ప్రభావం ఉండొచ్చని తెలిపింది. 
 
అలాగే, హైదరాబాద్ నగరంలోనూ వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. రెండో వారంలో బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని, అమెరికా వాతావరణ కేంద్రం గ్లోబర్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్, యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్‌ కేంద్రాలు అంచనా వేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments