బాపట్లకు అతి సమీపంలో మిచౌంగ్ తుఫాన్, ఏపీ జిల్లాల్లో భారీ వర్షాలు

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2023 (10:14 IST)
మిచౌంగ్ తుఫాన్ మంగళవారం ఉదయానికి బాపట్ల సూర్యలంకకి అతి సమీపంలో వుంది. తుపాను ప్రస్తుతం బాపట్లకి 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై వున్నట్లు విశాఖ వాతావరణ అధికారులు తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని తెలిపారు.

కాగా ఈ తుఫాన్ సముద్రంలో వున్నప్పుడు గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగగా ఇప్పుడు అది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. తుఫాను ప్రభావంతో ఏపీలోని రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా తెలంగాణలోనూ అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments