Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాను ముప్పు

Webdunia
ఆదివారం, 8 మే 2022 (11:13 IST)
'అసాని' తుఫాను తీవ్రరూపం దాల్చడంతో ఉద్రిక్తత మరింత పెరిగి మంగళవారం నాటికి ఆంధ్రప్రదేశ్ - ఒడిశా తీరానికి చేరుకునే అవకాశం ఉందని అమరావతి ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అసాని తుఫానుగా భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. అసని తుఫాను తీవ్ర తుపానుగా బలపడుతోందని, దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
 
ఈ తుఫాను ప్రభావం కారణంగా గంటకు 100 కి.మీ కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. దీంతో అధికారులు అప్రమత్తమై మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తుఫాను ప్రభావం ఒడిశాపై ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments