Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై ఎక్స్‌ప్రెస్‌కి గుంటూరులో కరెంట్‌ బుకింగ్‌

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (11:53 IST)
చెన్నై సెంట్రల్‌ నుంచి గుంటూరు మీదగా హైదరాబాద్‌ వెళ్లే నెంబరు 02603 చెన్నై ఎక్స్‌ప్రెస్‌కి గుంటూరు రైల్వే జంక్షన్‌లో కరెంట్‌ బుకింగ్‌ సౌకర్యం కల్పించారు. రైలు బయలుదేరడానికి రెండు రిజర్వేషన్‌ చార్టులు సిద్ధం అయ్యే వరకే కరెంటు బుకింగ్‌ ఉండేది.

ఆ తర్వాత రైలులో ఎన్ని బెర్తులు ఖాళీలున్నా బుకింగ్‌ చేసుకోవడానికి అవకాశం ఉండేది కాదు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జెడ్‌ఆర్‌యూసీసీ సభ్యుడు ఉప్పులూరి శశిధర్‌చౌదరి రైల్వేబోర్డుకు  లేఖ ద్వారా నివేదించారు.

దీనిని పరిశీలించిన రైల్వేబోర్డు బుధవారం నుంచే కరెంటు బుకింగ్‌ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. దీంతో రైలు గుంటూరులో బయలుదేరడానికి అరగంట ముందు వరకు కూడా అన్ని తరగతుల్లో టిక్కెట్లు బుకింగ్‌ చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Subhalekha Sudhakar: బాలు, షిన్నోవా నటించిన ఒక బృందావనం సినిమా సమీక్ష

Hebba patel: గోల్డ్ పర్చేజ్ భవిష్యత్ కు బంగారు భరోసా : హెబ్బా పటేల్

Manoj: మోహన్ బాబు ఇంటినుంచి భోజనం వచ్చేది, అమ్మవారి దయ వుంది : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

Kandula Durgesh: హహరిహర వీరమల్లు ను అడ్డుకోవడానికే బంద్ ! మంత్రి సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments