Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూగో జిల్లాలో బర్డ్ ‌ఫ్లూ... భారీగా కోళ్లు మృతి.. కోడిమాంసం తినొద్దంటున్న అధికారులు..

ఠాగూర్
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (09:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ విస్తృతంగా వ్యాపిస్తుంది. దీంతో వందలాది కోళ్లు మృత్యువాతపడుతున్నాయి. పలు కోళ్ళఫారంల నుంచి సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షించగా ఈ జిల్లాలో బర్డ్ ఫ్లూ అధికంగా ఉన్నట్టు అధికారులు నిర్దారించారు. దీంతో కోడిమాంసం ఆరగించవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. 
 
జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుందని, అందువల్లే కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయని అధికారులు తెలిపారు. ఈ కారణంగా కొన్ని రోజుల పాటు ప్రజలు చికెన్‌కు దూరంగా ఉండాలని సూచించారు. చికెన్ వినియోగం తగ్గించాలని కోరారు. 
 
తూర్పు గోదావరి జిల్లాలో కోళ్లు చనిపోతుండటంతో అధికారులు పలు గ్రామాల్లో కోళ్లఫారంల నుంచి శాంపిల్స్ సేకరించారు. కానూరు గ్రామంలోని కోళ్లఫారం నుంచి సేకరించిన శాంపిల్స్‌లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు వీలుగా 954209 08025 అనే ఫోన్ నంబరులో సంప్రదించాలని అధికారులు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments