Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2023 (19:45 IST)
CRPF
హైదరాబాద్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) జవాన్ గురువారం ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన చోటుచేసుకుంది. బేగంపేటలోని చికోటీ గార్డెన్‌లో ఉన్న సీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ మహేశ్ చంద్ర నివాసంలో గార్డు డ్యూటీని కేటాయించిన దేవేంద్ర కుమార్ తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 
ఉత్తరప్రదేశ్‌కు చెందిన కానిస్టేబుల్ వ్యక్తిగత కారణాల వల్లే ఈ విపరీతమైన చర్య తీసుకున్నట్లు భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కుమార్ డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని, విఫలమైన సంబంధమే అతని ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
 
కానిస్టేబుల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా, ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వర్మ డెన్ లో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

చిరుత వేడుకలు జరుపుకుంటున్న రామ్ చరణ్ తేజ్ అభిమానులు

ఇంతకీ "దేవర" హిట్టా.. ఫట్టా...? తొలి రోజు కలెక్షన్లు ఎంత...?

మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments