Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేష్ పైన క్రిమినల్ కేసు నమోదు....

Webdunia
శనివారం, 8 మే 2021 (16:38 IST)
కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఘటనపై అనవసరంగా ఎలాంటి సంబంధం లేనప్పటికీ కూడా రాజకీయ దురుద్ధేశంతో, ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం శాసనసభ్యులు కాపు రామచంద్రా రెడ్డి గారికి అంటగట్టినందుకు నారా లోకేష్ పైన కేసు నమోదైంది.

ఎమ్మెల్యేను నిందిస్తూ, వార్నింగులు ఇస్తూ, ట్విట్టర్ మరియు ఇతర సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టి కాపు రామచంద్రారెడ్డి గారి గౌరవానికి భంగం కలిగిస్తూ ఆయనపై ప్రజలలో వ్యతిరేకత ద్వేషం కలిగిస్తూ కాపు రామచంద్రా రెడ్డి గారికి మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్ట పరచడానికి కుట్రపన్నినట్లు ఫిర్యాదు అందడంతో నారా లోకేష్ గారి పై డి.హిరేహాళ్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్.111/2021 అండర్ సెక్షన్ ఐ.పి.సి 153(A),505 and 506 గా కేసు నమోదు చేసినట్లు తెలియవచ్చింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments