Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ బెట్టింగ్ కేసులో దొరికిపోయిన వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద కేసు నమోదు చేసింది ఏసీబీ. క్రికెట్ బుకీలతో సంబంధాలు, బెట్టింగ్ గ్యాంగ్‌లకు అండగా నిలిచారని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ప్రధాన బుకీ కృష్ణ సింగ్ అనుచరులతో ఎమ్మెల్యే కోటంరెడ్డి ప

Webdunia
గురువారం, 3 మే 2018 (12:03 IST)
వైసీపీ నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద కేసు నమోదు చేసింది ఏసీబీ. క్రికెట్ బుకీలతో సంబంధాలు, బెట్టింగ్ గ్యాంగ్‌లకు అండగా నిలిచారని ఎమ్మెల్యే  శ్రీధర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ప్రధాన బుకీ కృష్ణ సింగ్ అనుచరులతో ఎమ్మెల్యే కోటంరెడ్డి పలుమార్లు విజయవాడలోని హోటళ్లలో  సమావేశమైనట్టు గుర్తించిన పోలీసులు, హోటల్ బిల్లులు, సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా ఆధారాలు సేకరించారు.
 
ప్రధాన బుకీ కృష్ణ సింగ్ కొన్నాళ్ళు దాక్కోవటానికి, కోర్టులో లొంగిపోవటానికి కోటంరెడ్డి సహకరించారని పోలీసులు నిర్థారణ చేసుకున్నారు. ప్రతిఫలంగా 23 లక్షల రూపాయలు ఎమ్మెల్యే కోటంరెడ్డికి విష్ణువర్ధన్ రెడ్డి ద్వారా క్రికెట్ బుకీ కృష్ణ సింగ్ అందచేసినట్టు పోలీసులు గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments