Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.50కే క్వార్టర్ సీసా ఇప్పిస్తామన్న 'సారాయి వీర్రాజు' : సీపీఐ నేత రామకృష్ణ

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (19:23 IST)
తమ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే రూ.50కే క్వార్టర్ మద్యం బాటిల్ ఇస్తామంటూ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర శాఖ కార్యదర్శి రామకృష్ణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోము వీర్రాజుకు మతిభ్రమించినట్టుగా ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రూ.50కే మద్యం బాటిల్ ఇపిస్తామన్న సోము వీర్రాజును ఇకపై 'సారాయి వీర్రాజు' అని పిలవాలేమో అని అన్నారు. 
 
ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే చీఫ్ లిక్కర్‌ను కారు చౌకగా ఇస్తామని సోము వీర్రాజు చెప్పడం దుర్మార్గమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలు మద్య నిషేధం కోరుకుంటుంటే బీజేపీ మాత్రం మద్యం ఏరులై పారిస్తామనడం సిగ్గుచేటన్నారు. 
 
రాష్ట్రంలో కోటి మంది మందు బాబులు ఉన్నారని, వారంతా బీజేపీ ఓట్లు వేయాలని అనడం సోము వీర్రాజు పిచ్చికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. సోము వీర్రాజును ఇకనుంచి 'సారాయి వీర్రాజు'గా పిలవాలేమో అని వ్యంగ్యంగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments