Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.50కే క్వార్టర్ సీసా ఇప్పిస్తామన్న 'సారాయి వీర్రాజు' : సీపీఐ నేత రామకృష్ణ

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (19:23 IST)
తమ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే రూ.50కే క్వార్టర్ మద్యం బాటిల్ ఇస్తామంటూ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర శాఖ కార్యదర్శి రామకృష్ణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోము వీర్రాజుకు మతిభ్రమించినట్టుగా ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రూ.50కే మద్యం బాటిల్ ఇపిస్తామన్న సోము వీర్రాజును ఇకపై 'సారాయి వీర్రాజు' అని పిలవాలేమో అని అన్నారు. 
 
ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే చీఫ్ లిక్కర్‌ను కారు చౌకగా ఇస్తామని సోము వీర్రాజు చెప్పడం దుర్మార్గమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలు మద్య నిషేధం కోరుకుంటుంటే బీజేపీ మాత్రం మద్యం ఏరులై పారిస్తామనడం సిగ్గుచేటన్నారు. 
 
రాష్ట్రంలో కోటి మంది మందు బాబులు ఉన్నారని, వారంతా బీజేపీ ఓట్లు వేయాలని అనడం సోము వీర్రాజు పిచ్చికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. సోము వీర్రాజును ఇకనుంచి 'సారాయి వీర్రాజు'గా పిలవాలేమో అని వ్యంగ్యంగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments