Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ గారూ... గుంటూరుకు మీరు రావాలి... రామకృష్ణ

సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ గురువారం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ సమావేశం జరిగిన అనంతరం జరిగిన వివిధ పరిణామాలపై మాట్లాడుకున్నారు. మార్చి ఒకటవ తేదీన గు

Webdunia
గురువారం, 22 ఫిబ్రవరి 2018 (15:48 IST)
సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ గురువారం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ సమావేశం జరిగిన అనంతరం జరిగిన వివిధ పరిణామాలపై మాట్లాడుకున్నారు. మార్చి ఒకటవ తేదీన గుంటూరులో జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి రావలసిందిగా రామకృష్ణ, శ్రీ పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించారు.
 
కాగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చుకునేందుకు జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కమిటీని ఏర్పాటులో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. ఇదిలావుంటే మార్చి 4వ తేదీ లోపుగా కేంద్ర సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని పవన్ కళ్యాణ్ ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డికి బదులిచ్చారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పరిణామాల నేపధ్యంలో ఎలాంటి అడుగులు వేస్తారో చూడాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments