Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రా ప్రజలతో అర్థరాత్రి డ్రామాలాడుతున్నారు : సీపీఐ రామ‌కృష్ణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో కాంగ్రెస్, బీజేపీ నేతలు అర్థరాత్రి డ్రామాలాడుతున్నారని సీపీఐ రాష్ట్ర శాఖ కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. విభజన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటి

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2016 (14:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో కాంగ్రెస్, బీజేపీ నేతలు అర్థరాత్రి డ్రామాలాడుతున్నారని సీపీఐ రాష్ట్ర శాఖ కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. విభజన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెల్సిందే. దీనిపై ఆయన స్పందిస్తూ హోదా, ప్యాకేజీ అంటూ నిన్న‌ అర్థరాత్రి డ్రామా లాడుతారా.. ఆంధ్ర‌ప్ర‌జ‌ల గుండెలు మండుతున్నాయి అని ఆయ‌న అన్నారు. ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అని ఉద్ఘాటించారు. 
 
హోదా కోసం త‌మ‌ పోరాటం కొన‌సాగుతూనే ఉంటుంద‌ని రామ‌కృష్ణ స్ప‌ష్టంచేశారు. తెలుగు ప్రజల దృష్టిలో కేంద్రమంత్రి వెంక‌య్య‌నాయుడు మోస‌గాడిలా మిగిలిపోతారని ఆయన అన్నారు. పార్ల‌మెంటుతో పాటు అనేక స‌భ‌ల్లో ఆనాడు ఏపీకి ప్ర‌త్యేక హోదాపై మాట్లాడిన వెంక‌య్య‌నాయుడు నేడు నీచంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారంటూ ఆయ‌న మండిప‌డ్డారు. 
 
అంతకుముందు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా సాధించే క్ర‌మంలో ఏపీ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన ఆందోళ‌న‌లో సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

వార్ 2 కథను రూపొందించటానికి చాలా సమయం పట్టింది - అయాన్ ముఖర్జీ

కుబేర, థియేటర్లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఉద్వేగానికి లోనైన ధనుష్ (video)

Kubera: ఆసక్తి కలిగిస్తూ, ఆలోచింపజేసేదిగా కుబేర చిత్రం - కుబేర ఫుల్ రివ్యూ

కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments