Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సీక్రెట్ ఏజెంటుగా జీవీఎల్ : సీపీఐ నారాయణ

Webdunia
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (08:24 IST)
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావుపై సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు కె. నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సీక్రెట్ ఏజెంటుగా జీవీఎల్ నరసింహా రావు పని చేస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు, సీఎం జగన్‌కు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తెలియకుండా రాష్ట్రంలో ఏమీ జరగడం లేదు. బీజేపీ నాయకులు కేంద్రంలో ఒక నాటకం, రాష్ట్రంలో ఒక నాటకం ఆడుతున్నారంటూ మండిపడ్డారు. 
 
బీజేపీ, వైసీపీ కలిసి కాపురం చేస్తున్నామని బహిరంగంగానే ప్రకటించవచ్చు. ఈ డొంక తిరుగుడు నాటకాలు ఎందుకు? ఆ రెండు పార్టీలు లీగల్‌గా కాపురం చేస్తే ఎవరికీ అభ్యంతరం లేదని అన్నారు. అలాగే, హైకోర్టు ఎక్కడైనా పెట్టుకోండి, కానీ, సచివాలయం, అసెంబ్లీ ఒకేచోట ఉండాలని నారాయణ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments