Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీ : సీపీఐ కె. నారాయణ

Webdunia
గురువారం, 26 డిశెంబరు 2019 (13:44 IST)
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ఆరోపించారు. గురువారం చిత్తూరు జిల్లా వరదయ్యపాళెయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నారీ, క్యాబ్ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లీంలు నిరసనకు దిగారు. చెన్నై నుంచి తిరుపతికి వెలుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణను కలిసి తమకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేఖ విధానాలపై పోరాడాలని వినతిపత్రం అందజేశారు.
 
ఈసంధర్భంగా సిపిఐ నారాయణ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రాంతీయ మత విద్వేషాలను రచ్చగొడుతుందన్నారు. బ్రిటీష్ కాలం నుంచి హిందువులు, ముస్లీంలు సోదరులు వలే దేశ స్వరాజ్యం కోసం పోరాటం చేయడం జరిగిందన్నారు. మహాత్మ గాంధీ, ఇందీరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యల‌ కేసులో ముస్లీంలు ఉన్నారా? లేక ప్రజా ధనాన్ని కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన వాళ్ళలో ముస్లీంలు ఉన్నారా? ఏవిధంగా ముస్లీంలను దేశ ద్రోహులుగా పరిగణిస్తారని ఆయన బీజేపీ అధిష్టానాన్ని ప్రశ్నించారు. 
 
బీజేపీ ఆప్రజాస్వామ్యక పాలన వలన గ్రామాల్లో మత విద్వేషాలు రగిలి ప్రాంతాలు విడిపోయే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ విధానాలను పూర్తిగా ఖండిస్తున్నామని, జాతి సమైఖ్యతకు పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గ సభ్యులు చిన్నిరాజ్, చంద్రశేఖర్, సీపీఐ నాయకులు, స్థానిక ముస్లిం ప్రజలు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments