Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగ‌వ‌రం పోర్టు అదానికి ఇవ్వొద్దు: సిపిఐ రామకృష్ణ

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (11:51 IST)
గంగవరం పోర్టులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ వాటాని అదాని కంపెనీకి అమ్మడాన్ని ఖండిస్తున్నామ‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ చెప్పారు. ఇప్పటికే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంద‌ని, ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో జతకట్టి ప్రైవేటు పాట పాడుతోంద‌ని ఆరోపించారు.
 
గంగవరం పోర్టులోని 10.4 శాతం వాటాని అదాని గ్రూపున‌కు రూ.644.78 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంద‌ని, ఇది ఎంత మాత్రం ఏపీకి ఉప‌యుక్తం కాద‌ని రామ‌కృష్ణ చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాని, అంబానీలకు ఊడిగం చేయటంకాక దీనిని ఏమనాల‌ని రామకృష్ణ ప్ర‌శ్నించారు.
 
ప్ర‌భుత్వ వాటాను స‌హ‌కార రంగానికి కేటాయించాల‌ని, ఇందులో నిపుణులైన ఇంజ‌నీర్లను స‌ల‌హా మండ‌లిగా నియ‌మించాల‌ని రామకృష్ణ సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

Jayam Ravi: ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న రవి ప్రేయసి సింగర్ కెనిషా బికినీ ఫోటోలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments