Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగ‌వ‌రం పోర్టు అదానికి ఇవ్వొద్దు: సిపిఐ రామకృష్ణ

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (11:51 IST)
గంగవరం పోర్టులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ వాటాని అదాని కంపెనీకి అమ్మడాన్ని ఖండిస్తున్నామ‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ చెప్పారు. ఇప్పటికే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంద‌ని, ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో జతకట్టి ప్రైవేటు పాట పాడుతోంద‌ని ఆరోపించారు.
 
గంగవరం పోర్టులోని 10.4 శాతం వాటాని అదాని గ్రూపున‌కు రూ.644.78 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంద‌ని, ఇది ఎంత మాత్రం ఏపీకి ఉప‌యుక్తం కాద‌ని రామ‌కృష్ణ చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాని, అంబానీలకు ఊడిగం చేయటంకాక దీనిని ఏమనాల‌ని రామకృష్ణ ప్ర‌శ్నించారు.
 
ప్ర‌భుత్వ వాటాను స‌హ‌కార రంగానికి కేటాయించాల‌ని, ఇందులో నిపుణులైన ఇంజ‌నీర్లను స‌ల‌హా మండ‌లిగా నియ‌మించాల‌ని రామకృష్ణ సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments