Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీహరి కోటలోని షార్‌లో కరోనా కల్లోలం: 12 మందికి పాజిటివ్

Webdunia
శనివారం, 8 జనవరి 2022 (20:22 IST)
శ్రీహరి కోటలోని షార్‌లో కరోనా థర్డ్ వేవ్ మొదలైంది. కొత్త సంవత్సర వేడుకల కోసం పలువురు ఉద్యోగులు, సొంతూళ్ళకు వెళ్లి వచ్చారు. అలా ఊరెళ్లి వచ్చిన వారు మళ్లీ ఉద్యోగ విధుల్లోకి రావాలంటే పరీక్షలను షార్ అధికారులు తప్పనిసరి చేశారు. ఉద్యోగులందరికీ పరీక్షలు నిర్వహించగా 12 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఒమిక్రాన్ అనుమానంతో వీరి నమూనాలను ల్యాబ్‌కు పంపారు. 
 
సూళ్లూరుపేటలోని ఉద్యోగుల కాలనీల్లో పరీక్షలను ముమ్మరం చేశారు. ముందస్తు అనుమతితోనే ఇతర ప్రాంతాలకు వెళ్లాలని.. వచ్చిన తర్వాత తప్పనిసరిగా హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు ఆదేశించారు. తర్వాతే విధులకు హాజరు కావాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
 
బయో మెట్రిక్ స్థానంలో అటెండెన్స్ రిజిస్టర్లు వాడాలని వివిధ విభాగాల అధికారులను ఆదేశించారు షార్ ఉన్నతాధికారులు. కరోనా కేసులు పెరుగుతున్నందున ఈ నెల చివరి వారంలో జరగాల్సిన రీ శాట్ ప్రయోగం వాయిదా పడే అవకాశముందని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments