Webdunia - Bharat's app for daily news and videos

Install App

కవల పిల్లలకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్ మహిళ

Webdunia
బుధవారం, 27 మే 2020 (14:36 IST)
Twin Baby
కరోనా వైరస్ సోకిన మహిళ కవల పిల్లలకు కరోనా సోకింది. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో మరోసారి కరోనా సోకిన గర్భిణి పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్‌కు చెందిన గర్భిణికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆమె గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నెలలు నిండటంతో బుధవారం వైద్యులు ఆమెకి శస్త్రచికిత్స చేయడంతో కవల పిల్లలకు జన్మనిచ్చింది. 
 
తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ విషయమై గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. శిశువులను తల్లినుంచి వేరు చేసి ఐసీయూలో ఉంచినట్లు తెలిపారు. తల్లికి నెగెటివ్‌ వచ్చాక శిశువులను తల్లివద్దకు చేర్చుతామని చెప్పారు. కాగా.. గతంలో కరోనా సమయంలో పుట్టే పిల్లలకు కరోనా, కోవిడ్ అని పేర్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments