Webdunia - Bharat's app for daily news and videos

Install App

కవల పిల్లలకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్ మహిళ

Webdunia
బుధవారం, 27 మే 2020 (14:36 IST)
Twin Baby
కరోనా వైరస్ సోకిన మహిళ కవల పిల్లలకు కరోనా సోకింది. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో మరోసారి కరోనా సోకిన గర్భిణి పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్‌కు చెందిన గర్భిణికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆమె గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నెలలు నిండటంతో బుధవారం వైద్యులు ఆమెకి శస్త్రచికిత్స చేయడంతో కవల పిల్లలకు జన్మనిచ్చింది. 
 
తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ విషయమై గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. శిశువులను తల్లినుంచి వేరు చేసి ఐసీయూలో ఉంచినట్లు తెలిపారు. తల్లికి నెగెటివ్‌ వచ్చాక శిశువులను తల్లివద్దకు చేర్చుతామని చెప్పారు. కాగా.. గతంలో కరోనా సమయంలో పుట్టే పిల్లలకు కరోనా, కోవిడ్ అని పేర్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments