Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరుగురు న‌ర్సింగ్ విద్యార్థినుల‌కు క‌రోనా పాజిటివ్...క‌ల‌క‌లం

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (18:15 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనూ క‌రోనా క‌ల‌క‌లం సృష్టిస్తోంది. దేశ విదేశాల‌లో శ‌ర‌వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ ఇపుడు ఇక్క‌డా ఇబ్బంది పెడుతోంది. చివ‌రికి వైద్య సిబ్బందికి కూడా ఇది ప్రాణాంతకంగా మారుతోంది.
 
 
కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్నఆవుటపల్లిలోని పిన్నమనేని సిద్దార్థ నర్సింగ్ కాలేజీలో కరోనా కలకలం రేగింది. కాలేజీలో నర్సింగ్ కోర్సు చేస్తున్న ఆరుగురు స్టూడెంట్స్ కి కరోనా పాజిటివ్ తేలింది. పిన్నమనేనిలోని కరోనా హాస్పిటల్ కు వారిని తరలించారు. ఆరుగురితో కాంటాక్ట్ అయిన మరో 20 మంది స్టూడెంట్స్ ని హోమ్ ఐసోలేషన్ కి తరలించారు. కాలేజీ మొత్తం శానిటైజేషన్ చేసిన  యాజమాన్యం అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకుంటోంది. కరోనా పాజిటివ్ వచ్చిన ఆరుగురు కేరళకు చెందిన వారిగా గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments