Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో కోవిడ్ రోగులకు ఆక్సిజన్ కొరత రాకూడదు: సీఎం జగన్

Webdunia
శనివారం, 1 మే 2021 (09:12 IST)
రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశిించారు. ఈ నేపధ్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణ బాబు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో చర్చలు జరిపారు.
 
ఆయన ఈ సందర్భంగా చెపుతూ... ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు వాడుతున్నటువంటి లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ ట్యాంకర్ను ఆక్సిజన్ రవాణాకు వాడేటట్లు మార్పులు చేస్తున్నారు ప్రస్తుతం 9 ట్యాంకర్లలో రెండు ఆంధ్రప్రదేశ్‌కి ఇవ్వడానికి సూత్రప్రాయంగా ఒప్పుకోవడం జరిగింది.
 
ఒరిస్సాలోని అంగూల్ నుండి ఆక్సిజన్ రవాణాకు ఎయిర్ఫోర్స్ వారు 2 ట్యాంకర్లను విజయవాడ నుండి కానీ తిరుపతి నుండి కానీ వాయు మార్గాన భువనేశ్వర్ కి చేర్చడానికి ఒప్పుకొన్నారు. 
 
భారత ప్రభుత్వం వారు ఇంపోర్ట్ చేసుకునే ఐఎస్ఓ కంటైనర్ ట్యాంకర్ లలో కూడా రాష్ట్రానికి ఇచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ట్యాంకు ను  ఆసుపత్రిలో 17 మెట్రిక్ టన్ సామర్థ్యంతో నెలకొల్పటానికి అవకాశం ఉంది. ఒక వారం లోపు మరొక రెండు ఆక్సిజన్ ట్యాంకులను మన సర్క్యూట్ లో పెట్టడానికి ప్రయత్నం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments