Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదనపల్లెలో 30 పడకలతో కొవిడ్‌ ఆస్పత్రి

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (09:58 IST)
చిత్తూరు జిల్లా మదనపల్లె వైద్యశాలలో 30 పడకలతో కొవిడ్‌ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా వైద్యశాలల సమన్వయాధికారిణి (డీసీహెచ్‌ఎస్‌) డాక్టర్‌ సరళమ్మ పేర్కొన్నారు.

30 పడకల కొవిడ్‌ ఆస్పత్రిలో 20 పడకలు వెంటిలేటర్‌ సౌకర్యంతో, మరో పది సాధారణ పడకలు వుంటాయన్నారు. ప్రత్యేక వైద్యసిబ్బందిని నియమించి సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఇందులోభాగంగా 50 ఏళ్లు పైబడిన రోగులను తిరుపతి రుయాకు, 60 ఏళ్లు పైబడిన వారిని స్విమ్స్‌కు రెఫర్‌ చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు.

కొవిడ్‌ నిబంధనలు పాటించక పోవడంతోనే వ్యాధి చాపకింద నీరుగా వ్యాపిస్తుందని, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి కరోనా లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే నవాజ్‌బాషా మాట్లాడుతూ   ప్రజలు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంఽధనలు పాటించాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments