Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కోవిడ్ 19 తగ్గుముఖం, కొత్త కేసులు 2,410

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (20:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా కోవిడ్ 19 కేసులు అదుపులోకి వస్తున్నాయి. గత 24 గంటల్లో మొత్తం 79,601 శాంపిళ్లను పరీక్షించగా వారిలో 2,410 మందికి కరోనావైరస్ పాజిటివ్ నిర్థారణ అయ్యింది. 
 
మరోవైపు కరోనా కారణంగా కృష్ణా జిల్లాలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, అనంతపూర్ జిల్లాలో ఒకరు, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కరు, కడప- పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. 
 
గత 24 గంటల్లో 2,452 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 85,07,230 శాంపిళ్లను పరీక్షించడం జరిగిందని ఏపీ హెల్త్ బులిటెన్లో వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments