Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కోవిడ్ 19 తగ్గుముఖం, కొత్త కేసులు 2,410

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (20:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా కోవిడ్ 19 కేసులు అదుపులోకి వస్తున్నాయి. గత 24 గంటల్లో మొత్తం 79,601 శాంపిళ్లను పరీక్షించగా వారిలో 2,410 మందికి కరోనావైరస్ పాజిటివ్ నిర్థారణ అయ్యింది. 
 
మరోవైపు కరోనా కారణంగా కృష్ణా జిల్లాలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, అనంతపూర్ జిల్లాలో ఒకరు, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కరు, కడప- పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. 
 
గత 24 గంటల్లో 2,452 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 85,07,230 శాంపిళ్లను పరీక్షించడం జరిగిందని ఏపీ హెల్త్ బులిటెన్లో వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments