Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కోవిడ్ 19 తగ్గుముఖం, కొత్త కేసులు 2,410

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (20:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా కోవిడ్ 19 కేసులు అదుపులోకి వస్తున్నాయి. గత 24 గంటల్లో మొత్తం 79,601 శాంపిళ్లను పరీక్షించగా వారిలో 2,410 మందికి కరోనావైరస్ పాజిటివ్ నిర్థారణ అయ్యింది. 
 
మరోవైపు కరోనా కారణంగా కృష్ణా జిల్లాలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, అనంతపూర్ జిల్లాలో ఒకరు, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కరు, కడప- పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. 
 
గత 24 గంటల్లో 2,452 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 85,07,230 శాంపిళ్లను పరీక్షించడం జరిగిందని ఏపీ హెల్త్ బులిటెన్లో వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికుల సమ్మె వెనుక కుట్ర - రాజీనామాలు చేసిన కాదంబరి కిరణ్

Manoj: మ్యాజికల్ స్టిక్ తో తేజ సజ్జా, బ్లాక్ స్వోర్డ్ తో మనోజ్ ల మిరాయ్ పోరాటం

Raviteja: మాస్ జాతర ఆలస్యమైనా అసలైన పండుగను సిద్ధమంటూ నిర్మాతలు ప్రకటన

Sivakarthikeyan : మానసిక స్థితి కలిగిన వ్యక్తిగా శివకార్తికేయన్ మదరాసి

OG: పవన్ కళ్యాణ్ పుట్టినరోజున దే కాల్ హిమ్ ఓజీ. నుంచి కొత్త అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments