Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (08:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఉన్న ఉషశ్రీ చరణ్‌కు కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేసింది. గత 2007లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె నిబంధనలు ఉల్లంఘించారంటూ బ్రహ్మసముద్రం పోలీస్ స్టేషనులో కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు ఆమె హాజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను కళ్యాణదుర్గం జూనియర్ సివిల్ జడ్జి సుభాన్ జారీ చేశారు. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో నియమావళిని ఉల్లంఘించినందుకు 2017 ఫిబ్రవరి 27వ తేదీన ఉషశ్రీ చరణ్‌పై అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదైంది. 
 
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఆమె ర్యాలీ నిర్వహించారంటూ అప్పటి తాహసీల్దారు డీసీ సుబ్రహ్మణ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. దీంతో సెక్షన్ 188 కింద ఉషశ్రీతో పాటు మరో ఏడుగిరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణకు నిందితులు పదేపదే హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

మంగ్లీ డ్రగ్ పార్టీలో మేం లేవంటున్న రచ్చ రవి, దివి వాద్య, కాసర్ల శ్యామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments