Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిష్ట్వార్ జిల్లాలో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (08:39 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కిష్ట్వార్ జిల్లాలో ఘోరం జరిగింది. ఒక టాటా సుమో కారు లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. కిష్ట్వార్‌ జిల్లాలోని మర్వా ప్రాంతం వద్ద జరిగింది. అతి వేగంగా వెళుతున్న ఈ కారు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఎనిమిది మంది అక్కడే చనిపోయారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాలను లోయలో నుంచి వెలికి తీశారు. టాటా సుమో కారు ప్రమాదానికి గురైన ప్రాంతం అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతం కావడం గమనార్హం. మృతుల్లో ఏడుగురు మర్వా ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments