Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిష్ట్వార్ జిల్లాలో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (08:39 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కిష్ట్వార్ జిల్లాలో ఘోరం జరిగింది. ఒక టాటా సుమో కారు లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. కిష్ట్వార్‌ జిల్లాలోని మర్వా ప్రాంతం వద్ద జరిగింది. అతి వేగంగా వెళుతున్న ఈ కారు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఎనిమిది మంది అక్కడే చనిపోయారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాలను లోయలో నుంచి వెలికి తీశారు. టాటా సుమో కారు ప్రమాదానికి గురైన ప్రాంతం అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతం కావడం గమనార్హం. మృతుల్లో ఏడుగురు మర్వా ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments