కిష్ట్వార్ జిల్లాలో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (08:39 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కిష్ట్వార్ జిల్లాలో ఘోరం జరిగింది. ఒక టాటా సుమో కారు లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. కిష్ట్వార్‌ జిల్లాలోని మర్వా ప్రాంతం వద్ద జరిగింది. అతి వేగంగా వెళుతున్న ఈ కారు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఎనిమిది మంది అక్కడే చనిపోయారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాలను లోయలో నుంచి వెలికి తీశారు. టాటా సుమో కారు ప్రమాదానికి గురైన ప్రాంతం అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతం కావడం గమనార్హం. మృతుల్లో ఏడుగురు మర్వా ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments