Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిడ్డ ప్రాణాలు కాపాడలేదు.. కనీసం అంబులెన్స్ కూడా ఇవ్వని ప్రభుత్వాసుపత్రి వైద్యులు

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (16:00 IST)
దేశంలోని ప్రభుత్వాసుపత్రుల దుస్థితి మరింత దయనీయంగా మారుతుంది. మనషుల ప్రాణాలు కాపాడాలేని ఈ ఆస్పత్రులు చివరకు ఆస్పత్రుల్లో చనిపోయిన మృతదేహాలను కూడా తరలించేందుకు కూడా అంబులెన్స్‌లను సమకూర్చలేని దయనీయమైన స్థితిలో ఉన్నాయి. 
 
తాజాగా ప్రభుత్వ ఆస్పత్రిలో చంటి బిడ్డను కోల్పోయిన ఓ తల్లి... బిడ్డ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ను సమకూర్చాలని ఆస్పత్రి వైద్యుల కాళ్ళావేళ్లాపడి ప్రార్థించారు. వారు మాత్రం కనికరించలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ తల్లి స్కూటీపైనే 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న  గ్రామానికి బిడ్డ మృతదేహంతో వెళ్లింది. ఈ హృదయ విదాకర ఘటన ఏపీలోని అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం కుమడలో జరిగింది. 
 
విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో మృత్యువాతపడిన బిడ్డను ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కావాలని వైద్యులను తల్లిదండ్రులు ఎంతగానో ప్రాధేయపడినా వారు పట్టించుకోలేదు. దీంతో బిడ్డ మృతదేహాన్ని చేతుల్లో పెట్టుకుని స్కూటీపై 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరుకి ఆ దంపతులు పుట్టెడు దుఃఖంలో ప్రయాణించారు. కేజీహెచ్ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయామని ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments