Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరు బయట నిద్రిస్తున్న దంపతులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

Webdunia
ఆదివారం, 18 జూన్ 2023 (10:31 IST)
అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం జరిగింది. ఆరు బయట నిద్రిస్తున్న దంపతులపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ప్రమాదంలో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో పక్కనే నిద్రిస్తున్న మరో బాలికకూ కూడా తీవ్ర గాయాలయ్యారు. ఇరుగుపొరుగువారు బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 
ఈ దారుణ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. తాడిపత్రి మండలంలోని సజ్జలదిన్నెలో శుక్రవారం అర్థరాత్రి ఆరుబయట నల్లపురెడ్డి, కృష్ణవేణిలతో పాటు సమీపంలో పూజిత అనేక బాలిక నిద్రిస్తుండగా, కొందరు దుండగులు దంపతులపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో వారు కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు నిద్రలేచి మంటలు ఆర్పి, 108 అంబులెన్స్‌ల ద్వారా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments