Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో కరోనా వైరస్ విశ్వరూపం... కృష్ణా - నెల్లూరుల్లో మరింత వేగంగా..

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (18:27 IST)
ఢిల్లీ మర్కజ్ మత సమ్మేళనం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. గత నాలుగైదు రోజులుగా అత్యధిక స్థాయిలో ఈ కేసులు నమోదవుతున్నాయి. ఫలితంగా డబుల్ సెంచరీకి చేరువయ్యాయి. 
 
ముఖ్యంగా, నెల్లూరు, కృష్ణా జిల్లాలో మరింత విపరీతంగా ఈ కేసులు వ్యాపిస్తున్నాయి. శనివారం కృష్ణా జిల్లాలో కొత్తగా 5, గుంటూరులో 3, ప్రకాశం, అనంతపూర్ జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి.
 
కొత్తగా నమోదైన 10 కేసులతో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180 కి పెరిగిందని ప్రభుత్వం వివరించింది. కృష్ణా, నెల్లూరులో అత్యధికంగా 32 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా ఈ కేసులను పరిశీలిస్తే, 
 
అనంతపూర్‌లో 3, చిత్తూరులో 10, ఈస్ట్ గోదావరిలో 11, గుంటూరులో 26, కృష్ణాలో 32, కర్నూలులో 4, నెల్లూరులో 32, ప్రకాశంలో 19, విశాఖపట్టణంలో 15, వెస్ట్ గోదావరిలో 15 చొప్పున మొత్తం 190 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments