Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో కరోనా వైరస్ విశ్వరూపం... కృష్ణా - నెల్లూరుల్లో మరింత వేగంగా..

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (18:27 IST)
ఢిల్లీ మర్కజ్ మత సమ్మేళనం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. గత నాలుగైదు రోజులుగా అత్యధిక స్థాయిలో ఈ కేసులు నమోదవుతున్నాయి. ఫలితంగా డబుల్ సెంచరీకి చేరువయ్యాయి. 
 
ముఖ్యంగా, నెల్లూరు, కృష్ణా జిల్లాలో మరింత విపరీతంగా ఈ కేసులు వ్యాపిస్తున్నాయి. శనివారం కృష్ణా జిల్లాలో కొత్తగా 5, గుంటూరులో 3, ప్రకాశం, అనంతపూర్ జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి.
 
కొత్తగా నమోదైన 10 కేసులతో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180 కి పెరిగిందని ప్రభుత్వం వివరించింది. కృష్ణా, నెల్లూరులో అత్యధికంగా 32 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా ఈ కేసులను పరిశీలిస్తే, 
 
అనంతపూర్‌లో 3, చిత్తూరులో 10, ఈస్ట్ గోదావరిలో 11, గుంటూరులో 26, కృష్ణాలో 32, కర్నూలులో 4, నెల్లూరులో 32, ప్రకాశంలో 19, విశాఖపట్టణంలో 15, వెస్ట్ గోదావరిలో 15 చొప్పున మొత్తం 190 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments