కరోనా వైరస్.. 24 గంటల్లో 11,722 మంది మృతి

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (18:13 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని విధాల చర్యలు చేపట్టినా.. కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. 
 
తాజాగా గడిచిన 24 గంటల్లో 6,65,410 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11,722 మంది మరణించారు. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 7,97,14,49,538 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 17,48,455కు చేరింది.
 
అలాగే యాక్టివ్ కేసులు 2,18,49,988 ఉండగా, 5,61,16,095 మంది కరోనాతో కోలుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య గణాంకాలు చెబుతున్నాయి. ఇక అమెరికాలో పాజిటివ్ కేసులు 1,91,11,32కు చేరగా, 3,37,066 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్‌లో 74,25,593 పాజిటివ్ కేసులుండగా, 1,90,032 మంది మృతి చెందారు.
 
అలాగే భారత్‌లో కొత్తగా 23,068 పాజిటివ్ కేసులు నమోదు కాగా,336 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు 1,01,46,845 పాజిటివ్ కేసులు చేరుకోగా,1,47,092 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

Ramcharan: పెద్ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అవుతోంది రాసిపెట్టుకోండి.: రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments