Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్.. 24 గంటల్లో 11,722 మంది మృతి

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (18:13 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని విధాల చర్యలు చేపట్టినా.. కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. 
 
తాజాగా గడిచిన 24 గంటల్లో 6,65,410 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11,722 మంది మరణించారు. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 7,97,14,49,538 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 17,48,455కు చేరింది.
 
అలాగే యాక్టివ్ కేసులు 2,18,49,988 ఉండగా, 5,61,16,095 మంది కరోనాతో కోలుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య గణాంకాలు చెబుతున్నాయి. ఇక అమెరికాలో పాజిటివ్ కేసులు 1,91,11,32కు చేరగా, 3,37,066 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్‌లో 74,25,593 పాజిటివ్ కేసులుండగా, 1,90,032 మంది మృతి చెందారు.
 
అలాగే భారత్‌లో కొత్తగా 23,068 పాజిటివ్ కేసులు నమోదు కాగా,336 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు 1,01,46,845 పాజిటివ్ కేసులు చేరుకోగా,1,47,092 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments