Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైల్వే స్టేషన్‌లోనే కరోనా పరీక్షలు

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (09:02 IST)
కరోనా వ్యాప్తికి అడ్డుకునేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైెళ్ల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించే వారిపై ప్రత్యేక దృష్టి సారించింది.

ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, చెన్నై నుంచి వచ్చే ప్రయాణికుకు రైల్వే స్టేషన్‌లోనే కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.

అనంతరం వారికి ఏడు రోజుల ప్రభుత్వ క్వారంటైన్‌, మిగతా ఏడు రోజుల హౌం క్వారంటైన్‌ విధించాలని నిర్ణయించింది. అయితే వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మినహాయింపు నిచ్చింది.

వారు 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌ పాటించాలని స్పష్టం చేసింది. మరోవైపు, ప్రభుత్వాధికారులు, వ్యాపారులు, వైద్యులు ప్రభుత్వ క్వారంటైన్‌కు వెళ్లాల్సిన అవసం లేకుండా మినహాయింపు ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments