Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona second Wave: విద్యార్థుల పరీక్షా సెంటర్లను ప్రకటించిన ఏపీ మంత్రి

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (16:10 IST)
కరోనా సెకండ్ వేవ్ విజృంభణ సాగుతోంది. రోజువారీ వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఐతే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో కూడా తెలిపిన విషయం విదితమే.
 
ఇకపోతే ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ... ఈ ఏడాది ఇంటర్ పరీక్షల కోసం మొత్తం 1452 కేంద్రాలను ఏర్పాటు చేసామన్నారు. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో ఏర్పాటు చేయగా అత్యల్పంగా గుంటూరులో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
 
కోవిడ్ వ్యాప్తికి అడ్డుకట్టే వేసేందుకు నివారణ చర్యలు తీసుకుంటూనే విద్యార్థుల పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఆర్ఐవోలకు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments