Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మయ్య ఊపిరి పీల్చుకున్న ఏపీ రాజ్‌భవన్... నలుగురికే కరోనా పాజిటివ్

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (08:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజ్‌భవన్ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడ పని చేసే ఉద్యోగుల్లో నలుగురికి కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే. దీంతో ఆ నలుగురు కాంటాక్ట్ అయిన అనేక మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అయితే, వీరందరికీ నెగెటివ్ అని రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. రాజ్‌భవన్‌లో పని చేస్తూ కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో గవర్నర్ సెక్యూరిటీ ఆఫీసర్‌తో పాటు ఓ నర్సు, ఇద్దరు అటెండర్లు ఉన్నారు.
 
అయితే, ఊరట కలిగించే అంశం ఏమిటంటే, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు కరోనా పరీక్షలు నిర్వహిచంగా నెగెటివ్ అని వచ్చింది. రాజ్‌భవన్‌లోని ఇతర సిబ్బందికి కూడా టెస్టులు నిర్వహించగా, నెగెటివ్ అని తేలిందని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వెల్లడించారు. అయితే, తాజాగా ఏపీ సచివాలయంలో పని చేసే ఓ అటెండర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments