Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సోకి వెంటిలేటర్‌పై గర్భిణీ.. పురుడు పోసిన విశాఖ వైద్యులు

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (15:12 IST)
విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రి మరో ఘనత సాధించింది. కరోనా సోకి వెంటిలేటర్ మీద చికిత్స తీసుకుంటున్న గర్భిణీకి సిజేరియన్ ద్వారా డెలివరీ చేశారు. గత పదిరోజుల క్రితం ఓ గర్భిణీ కరోనాతో కేజీహెచ్ ఆసుపత్రిలో చేరింది. అప్పటికే ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండడంతో వెంటిలేటర్ సాయంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆమెకి నెలలు నిండడంతో డెలివరీ చేయాల్సి వచ్చింది.
 
దీంతో డాక్టర్ ఎ.కవిత నేతృత్వంలోని బృందం సీఎస్​ఆర్​ బ్లాక్​లో విజయవంతంగా శస్త్రచికిత్స పురుడుపోశారు. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ గర్భిణీలకు సిజేరియన్ చేయగా పది రోజులుగా వెంటిలేటర్​పై ఉన్న కొవిడ్ బాధితురాలైన గర్భిణికి ఈ తరహాలో శస్త్ర చికిత్స నిర్వహించడం రాష్ట్రంలోనే ఇదే ప్రథమమని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలపగా గర్భిని కుటుంబం వైద్యుల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments