Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సోకి వెంటిలేటర్‌పై గర్భిణీ.. పురుడు పోసిన విశాఖ వైద్యులు

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (15:12 IST)
విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రి మరో ఘనత సాధించింది. కరోనా సోకి వెంటిలేటర్ మీద చికిత్స తీసుకుంటున్న గర్భిణీకి సిజేరియన్ ద్వారా డెలివరీ చేశారు. గత పదిరోజుల క్రితం ఓ గర్భిణీ కరోనాతో కేజీహెచ్ ఆసుపత్రిలో చేరింది. అప్పటికే ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండడంతో వెంటిలేటర్ సాయంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆమెకి నెలలు నిండడంతో డెలివరీ చేయాల్సి వచ్చింది.
 
దీంతో డాక్టర్ ఎ.కవిత నేతృత్వంలోని బృందం సీఎస్​ఆర్​ బ్లాక్​లో విజయవంతంగా శస్త్రచికిత్స పురుడుపోశారు. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ గర్భిణీలకు సిజేరియన్ చేయగా పది రోజులుగా వెంటిలేటర్​పై ఉన్న కొవిడ్ బాధితురాలైన గర్భిణికి ఈ తరహాలో శస్త్ర చికిత్స నిర్వహించడం రాష్ట్రంలోనే ఇదే ప్రథమమని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలపగా గర్భిని కుటుంబం వైద్యుల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments