Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా మరణ మృదంగం.. ఒక్కరోజులో 43 మంది మృతి

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (13:47 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. కరోనా బారిన పడిన బాధితులు నిన్న ఒక్కరోజే 43 మంది మృతి చెందారు.

కరోనా కేసులు కూడా అత్యధికంగా 1,916 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 8 మందికి కరోనా వైరస్‌ సోకింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 33,019కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 408కు చేరింది. 
 
గుంటూరు జిల్లా తెనాలిలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 97 కేసుల నమోదవ్వడంతో తెనాలివాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం తెనాలి నియోజకవర్గంలో కరోనా కేసులు ట్రిపుల్ సెంచరీ దాటాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య  304కు చేరుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments