Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొబ్బిలిలో కరోనా కలకలం...10మంది మున్సిపల్ విద్యార్థులకు పాజిటివ్

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (20:17 IST)
బొబ్బిలిలో కరోనా కలకలం రేపింది. జయప్రకాష్ మున్సిపల్ పాఠశాలలో 26మంది విద్యార్థులకు మంగళవారం కరోనా పరీక్షలు చేయగా 10మందికి పాజిటివ్ వచ్చింది.

10మంది విద్యార్థులకు పాజిటివ్ రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులలో టెన్షన్ మొదలైంది. పాఠశాలలో 160మంది విద్యార్థులు చదవగా ఏడుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు.

వీరిలో 26మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయగా 10మందికి పాజిటివ్ రావడంతో అన్ని పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు.

విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థులు నాలుగో తరగతి చదువుతున్నట్లు ప్రధానోపాధ్యాయరాలు బి.శారదా తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments