Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా విజృంభణ..కొత్తగా 81 కేసులు

Webdunia
ఆదివారం, 26 ఏప్రియల్ 2020 (11:52 IST)
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజులోనే కొత్తగా 81 కేసులు బయల్పడ్డాయి. ఇందులో ఒక్క కృష్ణా జిల్లాలో నే 52 వుండడం తీవ్ర ఆందోళన రేపుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 1,097కు చేరింది.

గత 24గంటల్లో 81 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైయ్యాయి. ఏపీలో ఇప్పటివరకు 31మంది మృతి చెందగా 231మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసులు 835 ఉన్నట్లు నిర్ధారించారు.

గత 24గంటల్లో అత్యధికంగా కృష్ణాలో 52 కరోనా పాజిటివ్‌ కేసులు, పశ్చిమగోదావరి 12, కర్నూలు 4, ప్రకాశం, 3 కడప 3, గుంటూరు 3, తూర్పుగోదావరి 2, అనంతపురంలో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైయ్యాయి.

ఏపీలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్‌ కేసులు...అనంతపురం 53, చిత్తూరు 73, తూ.గో. 39, గుంటూరు 214, కడప 58, కృష్ణా 177, కర్నూలు 279, నెల్లూరు 72, ప్రకాశం 56, శ్రీకాకుళం 3, విశాఖ 22, ప.గో. 52 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు నిర్ధారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments