Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా విజృంభణ..కొత్తగా 81 కేసులు

Webdunia
ఆదివారం, 26 ఏప్రియల్ 2020 (11:52 IST)
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజులోనే కొత్తగా 81 కేసులు బయల్పడ్డాయి. ఇందులో ఒక్క కృష్ణా జిల్లాలో నే 52 వుండడం తీవ్ర ఆందోళన రేపుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 1,097కు చేరింది.

గత 24గంటల్లో 81 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైయ్యాయి. ఏపీలో ఇప్పటివరకు 31మంది మృతి చెందగా 231మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసులు 835 ఉన్నట్లు నిర్ధారించారు.

గత 24గంటల్లో అత్యధికంగా కృష్ణాలో 52 కరోనా పాజిటివ్‌ కేసులు, పశ్చిమగోదావరి 12, కర్నూలు 4, ప్రకాశం, 3 కడప 3, గుంటూరు 3, తూర్పుగోదావరి 2, అనంతపురంలో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైయ్యాయి.

ఏపీలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్‌ కేసులు...అనంతపురం 53, చిత్తూరు 73, తూ.గో. 39, గుంటూరు 214, కడప 58, కృష్ణా 177, కర్నూలు 279, నెల్లూరు 72, ప్రకాశం 56, శ్రీకాకుళం 3, విశాఖ 22, ప.గో. 52 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు నిర్ధారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments