ఏపీలో కరోనా విజృంభణ..కొత్తగా 81 కేసులు

Webdunia
ఆదివారం, 26 ఏప్రియల్ 2020 (11:52 IST)
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజులోనే కొత్తగా 81 కేసులు బయల్పడ్డాయి. ఇందులో ఒక్క కృష్ణా జిల్లాలో నే 52 వుండడం తీవ్ర ఆందోళన రేపుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 1,097కు చేరింది.

గత 24గంటల్లో 81 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైయ్యాయి. ఏపీలో ఇప్పటివరకు 31మంది మృతి చెందగా 231మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసులు 835 ఉన్నట్లు నిర్ధారించారు.

గత 24గంటల్లో అత్యధికంగా కృష్ణాలో 52 కరోనా పాజిటివ్‌ కేసులు, పశ్చిమగోదావరి 12, కర్నూలు 4, ప్రకాశం, 3 కడప 3, గుంటూరు 3, తూర్పుగోదావరి 2, అనంతపురంలో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైయ్యాయి.

ఏపీలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్‌ కేసులు...అనంతపురం 53, చిత్తూరు 73, తూ.గో. 39, గుంటూరు 214, కడప 58, కృష్ణా 177, కర్నూలు 279, నెల్లూరు 72, ప్రకాశం 56, శ్రీకాకుళం 3, విశాఖ 22, ప.గో. 52 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు నిర్ధారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments