Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్ టిక్కెట్ల కోసం గోలగోల.. ఒంగోలులో వివాదం

Webdunia
శుక్రవారం, 25 మార్చి 2022 (11:19 IST)
ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ల కోసం ఒంగోలులో వివాదం తలెత్తింది. మెగా, నందమూరి ఫ్యాన్స్‌కు సమానంగా టికెట్లు ఇవ్వాలని థియేటర్‌ యాజమాన్యాం దగ్గరి పంచాయితీ పెట్టారు ఫ్యాన్స్‌. సినిమా టికెట్ల విషయంలో తమకు అన్యాయం జరిగిందని వాపోయారు మెగా ఫ్యాన్స్‌.  
 
ఈ చిత్రంలో ఇద్దరు ప్రముఖ కథానాయకులు నటించడం, ఫ్యాన్సీ షో టికెట్లు ఇవ్వాలని రెండువర్గాలు పట్టుబట్టడం.. పరోక్షంగా రాజకీయ నేతల హస్తం ఉండటంతో స్థానిక థియేటర్‌ వద్ద గందరగోళ పరిస్థితి కనిపించింది.
 
సమాచారం తెలుసుకున్న పోలీసులు థియేటర్‌ వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోనికి తీసుకువచ్చేందుకు యత్నించారు.
 
థియేటర్‌ వద్ద పరిస్థితి ఇలా ఉంటే చలనచిత్రం విడుదల సందర్భంగా పద్మశాలిపేటకు చెందిన కొందరు ఇద్దరు కథానాయకుల ఫొటోలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. హీరోల చిత్రాలకు రక్తతిలకం దిద్దారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments