Webdunia - Bharat's app for daily news and videos

Install App

5న జరిగే రాష్ట్ర బంద్ కు సహకరించండి: జగన్ కి రామకృష్ణ లేఖ

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (09:00 IST)
విశాఖ ఉక్కు పరిరక్షణకై మార్చి 5న జరిగే రాష్ట్ర బంద్‌కు సహకరించాలంటూ సీఎం జగన్‌ను సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ మేరకు సీఎంకు ఆయన లేఖ రాశారు.

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక మార్చి 5న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిందని...ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.

ఇప్పటికే వామపక్ష పార్టీలు, కాంగ్రెస్,  ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీలు, పలు వర్తక, వాణిజ్య, ప్రజాసంఘాలు బంద్‌కు మద్దతిచ్చి ప్రత్యక్షంగా పాల్గొంటున్నాయని తెలిపారు.

వైఎస్సార్సీపీ కూడా బంద్‌కు మద్దతు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నామని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments