Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 వరకు లాక్‌డౌన్‌ కొనసాగించండి: కన్నా డిమాండ్

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (08:06 IST)
ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ ఈ నెల 30 వరకూ కొనసాగించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సిఎం జగన్‌కు లేఖ రాశారు.

కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ సడలించడమే మేలని వ్యాఖ్యానించారు. భారత్‌లో లాక్‌డౌన్‌ విధించి కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను చాలా దేశాలతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ అభినందించిందని పేర్కొన్నారు.

ఇప్పటికే లాక్‌డౌన్‌ పొడిగించాలని ఒడిసా, తెలంగాణాతో పాటు మరికొన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయని వివరించారు.

లాక్‌డౌన్‌ కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయాలనుకోవడం సరికాదన్నారు. లాక్‌డౌన్‌ వల్ల ఆర్థికవ్యవస్థ దెబ్బతింటున్నప్పటికీ ప్రజల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని హితవు పలికారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments