కానిస్టేబుల్ సుక‌న్య ఆత్మ‌హ‌త్య‌, కార‌ణం ఏమిటో?

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (16:36 IST)
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని కార్తికేయ పురం గ్రామానికి చెందిన పోలీసు కానిస్టేబుల్ సుకన్య ఆత్మహత్యకు పాల్ప‌డింది. తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేష‌న్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సుకన్య మృతి సంఘ‌ట‌న ఇంకా మిస్ట‌రీగానే ఉంది. ఆమె ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణాలు ఏంట‌నేది ఇంకా వెలుగులోకి రాలేదు.
 
కానిస్టేబుల్ సుక‌న్య‌కు 5 సంవత్సరాల క్రితం ప్రసాద్ అనే వ్యక్తితో వివాహం జ‌రిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా. రెండు నెల‌ల క్రితం మ‌ళ్ళీ రెండో సారి పాప పుట్టడంతో ఆపరేషన్ చేయించుకుని అత్తగారి ఇల్లైన కార్తికేయపురంలో ఉంటోంది సుకన్య.

ఆదివారం మధ్యాహ్నం ఇంటికి పక్కనే ఉన్న ఓ పొలంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్ప‌డిన‌ట్లు అత్తింటివారు చెపుతున్నారు. అయితే ఆమెకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అగ‌త్యం ఎందుకు వ‌చ్చింది? ఆత్మ‌హ‌త్య‌కు కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

మరువ తరమా సినిమా పెద్ద విజయం సాధించాలి : రఘు రామ కృష్ణరాజు

Andhra King Taluka Review: అభిమానులకు స్పూర్తినిచ్చేలా ఆంధ్ర కింగ్ తాలూకా.. మూవీ రివ్యూ

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments