గుంటూరు జిల్లాలో టీడీపీ కార్పోరేటర్‌ హత్యకు కుట్ర

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (11:23 IST)
గుంటూరు జిల్లాలోని టీడీపీ కార్పోరేటర్‌ యల్లావుల అశోక్‌ యాదవ్‌ హతమార్చేందుకు పన్నిన కుట్రను ముందుగానే పోలీసులు గుర్తించారు. ఈ కుట్రకు కన్నెగంటి బాలకఅష్ణ పధకం పన్నినట్లు తెలుస్తోంది.

నిఘా వర్గాల ద్వారా హత్య కుట్రను తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టాభిపురం పోలీసులు బాలకఅష్ణను అదుపులోకి తీసుకున్నారు. గత ఎన్నికలలో అశోక్‌ను ఓడించేందుకు బాలకఅష్ణ అనేక ప్రయత్నాలు చేశాడు.

టీడీపీలో అశోక్‌ ఎదుగుదలను బాలకఅష్ణ ఓర్వలేకపోయాడని తెలుస్తోంది. కాగా బాలకఅష్ణను కాపాడేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

గతంలో రౌడీ షీటర్‌ బసవల వాసు హత్య కేసు, కాలవ రమణ హత్య కేసులో, ఓ విద్యార్థినికి మత్తు మందు ఇచ్చి నగ చిత్రాలు, వీడియోలు తీసిన కేసులో బాలకఅష్ణపై ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో బాలకఅష్ణను ఈ కేసుల నుంచి తప్పించారనే ఆరోపణలు వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కాలికి దెబ్బ తగిలితే నిర్మాత చిట్టూరి సెంటిమెంట్ అన్నారు : అల్లరి నరేష్

Nayanthara: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో నయనతార లుక్

అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా మఫ్టీ పోలీస్ సిద్ధం

రాజు వెడ్స్ రాంబాయి కి కల్ట్ మూవీ అనే ప్రశంసలు దక్కుతాయి - తేజస్వినీ, అఖిల్ రాజ్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments