Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు జిల్లాలో టీడీపీ కార్పోరేటర్‌ హత్యకు కుట్ర

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (11:23 IST)
గుంటూరు జిల్లాలోని టీడీపీ కార్పోరేటర్‌ యల్లావుల అశోక్‌ యాదవ్‌ హతమార్చేందుకు పన్నిన కుట్రను ముందుగానే పోలీసులు గుర్తించారు. ఈ కుట్రకు కన్నెగంటి బాలకఅష్ణ పధకం పన్నినట్లు తెలుస్తోంది.

నిఘా వర్గాల ద్వారా హత్య కుట్రను తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టాభిపురం పోలీసులు బాలకఅష్ణను అదుపులోకి తీసుకున్నారు. గత ఎన్నికలలో అశోక్‌ను ఓడించేందుకు బాలకఅష్ణ అనేక ప్రయత్నాలు చేశాడు.

టీడీపీలో అశోక్‌ ఎదుగుదలను బాలకఅష్ణ ఓర్వలేకపోయాడని తెలుస్తోంది. కాగా బాలకఅష్ణను కాపాడేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

గతంలో రౌడీ షీటర్‌ బసవల వాసు హత్య కేసు, కాలవ రమణ హత్య కేసులో, ఓ విద్యార్థినికి మత్తు మందు ఇచ్చి నగ చిత్రాలు, వీడియోలు తీసిన కేసులో బాలకఅష్ణపై ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో బాలకఅష్ణను ఈ కేసుల నుంచి తప్పించారనే ఆరోపణలు వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments