టీటీడీ చైర్మన్ కి విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక అభినందనలు

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (20:47 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి ఆస్తులను విక్రయించరాదని టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు వై .వి. సుబ్బారెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ విశ్వధర్మపరిరక్షణ వేదిక సభ్యులు అభినందించారు. 
 
సోమవారం తాడేపల్లిలోని వై.వి.సుబ్బారెడ్డి నివాసంలో శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామి ఆధ్వర్యంలోని విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక సభ్యులు సుబ్బారెడ్డిని కలిశారు.
 
టీటీడీ విషయంలో అద్భుతమైన సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అభినందిస్తూ రజిత కిరీటంతో ఘనంగా సన్మానించారు. 

వైయస్సార్సీపి ప్రభుత్వం హిందూ ధర్మానికి అండగా ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించే విధంగా భరోసా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

సుబ్బారెడ్డిని సన్మానించిన వారిలో శైవ క్షేత్రం పీఠాధిపతి శివ స్వామి, యోగేశ్వర నంద స్వామి, ఆది పరాశక్తి నంద స్వామి, భవాని శంకరానంద స్వామి, హరి నంద స్వామి తదితరులున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Isha Rebba: AI-ఆధారిత చికిత్సా శరీర ఆకృతి కోసం భవిష్యత్ : ఈషా రెబ్బా

Meghana Rajput: సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మిస్టీరియస్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments