Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమ‌ల విజిలెన్స్‌ కంట్రోల్ రూం సిబ్బందిని అభినందించిన భ‌క్తురాలు: టిటిడి ఈవోకి ఇ- మెయిల్‌

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (21:54 IST)
హైద‌రాబాద్ మ‌ల్క‌జ్‌గిరికి చెందిన శ్రీ‌వారి భ‌క్తురాలు శ్రీ‌మ‌తి న‌వ‌త న‌వంబ‌రు 6వ తేదీ మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు తిరుమ‌ల‌లో మొబైల్ ఫోన్ పోగోట్టుకున్నారు. వెంట‌నే తిరుమ‌ల‌లోని విజిలెన్స్‌ కంట్రోల్ రూంకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. కంట్రోల్ రూం సిబ్బంది వెంట‌నే స్పందించి ఆమె తిరుగాడిన ప్రాంతాల్లోని సిసి కెమెరాల పుటేజి ప‌రిశీలించి గంట‌లోపు ఆమె మొబైల్ ఫోన్‌ను గుర్తించి అప్ప‌గించారు.

 
తాను ఫిర్యాదు చేయ‌డానికి వెళ్ళిన‌ప్ప‌టి నుంచి ఫోన్ త‌న‌కు అప్ప‌గించేంత వ‌ర‌కు విజిలెన్స్‌ కంట్రోల్ రూం సిబ్బంది ఎంతో గౌర‌వంగా, స్నేహ పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆమె అభినందించారు. కంట్రోల్ రూం సిబ్బంది ఎల్ల‌వేళ‌ల ఇదేవిధంగా భ‌క్తుల‌కు సేవ‌లు అందించాల‌ని కోరారు. ఈమేర‌కు శుక్ర‌వారం టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డికి ఆమె ఇ - మెయిల్ పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments