Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌పై కమెడియన్ వేణుమాధవ్ సెటైర్లు (వీడియో)

వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ మరోమారు నోరుపారేసుకున్నారు. జగన్‌ను చూస్తే జాలేస్తోందటూ సెటైర్లు వేశారు. పాపం జగన్ కష్టం తీర్చలేనిదంటూ వ్యాఖ్యానించారు.

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2017 (10:06 IST)
వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ మరోమారు నోరుపారేసుకున్నారు. జగన్‌ను చూస్తే జాలేస్తోందటూ సెటైర్లు వేశారు. పాపం జగన్ కష్టం తీర్చలేనిదంటూ వ్యాఖ్యానించారు. శుక్రవారం నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా వేణుమాధవ్ అమరావతికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. 
 
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం మర్యాదపూర్వకంగా కలుసుకున్నట్టు చెప్పారు. ఇందులో ప్రత్యేకత ఏమీ లేదన్నారు. ఆ తర్వాత జగన్ గురించి మాట్లాడుతూ, జగన్ చాలా కష్టపడుతున్నారు. ఐదు రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు. కోర్టుకెళ్లాని.. మళ్లీ వచ్చి పాదయాత్ర చేయాలి ఇలా జగన్ చాలా కష్టపడుతున్నారనీ, ఆయన కష్టం ఎవరూ తీర్చలేనిదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments