Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్నేమో జగన్.. నిన్నేమో పవన్, బాబులతో అలీ భేటీ.. ఎందుకు?

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (09:52 IST)
ప్రముఖ హాస్య నటుడు అలీ ప్రస్తుతం రాజకీయాల్లో పెను చర్చకు దారితీశారు. మొన్నటికి మొన్న వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలిశారు. దీంతో అందరూ అలీ జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు భావించారు. కానీ తాజాగా అలీ అటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కూడా కలిశారు. దీంతో అలీ భేటీల వెనుక అసలు కారణం ఏమిటనేదానిపై చర్చ సాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును అలీ ఆదివారం కలిశారు. చంద్రబాబు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లే సమయంలో ఉండవల్లిలోని ఆయన నివాసం కలిసి.. అరగంట పాటు భేటీ అయ్యారు. 
 
అంతకుముందు ఆదివారం ఉదయం జనసేన చీఫ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను కలిశారు.  దీంతో అలీ వరుస భేటీలు చర్చనీయాంశంగా మారాయి. అసలు అలీ ఏం ప్లాన్ చేస్తున్నాడో అర్థం కావట్లేదని రాజకీయ నేతలు తలపట్టుకుంటున్నారు. మొత్తానికి అలీ ఏ పార్టీలో చేరుతారనేది ఉత్కంఠగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

తర్వాతి కథనం
Show comments